సింగరాయకొండ: మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజిలో శనివారం అధునాతన సర్వేయింగ్ విధానంపై మూడు రోజుల వర్క్షాపు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్పర్సన్గా వ్యవహరించిన కొడాలి శ్రీనివాసరావు సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు టోటల్ స్టేషన్, జీపీఎస్ లాంటి అధునాతన టెక్నాలజీని ఉపయోగించి నూతన సర్వేయింగ్ విధానాన్ని ఎలా చెయ్యాలో శిక్షణ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్టక్చర్ రంగంలోని ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తున్నందున రాబోయే రోజుల్లో సర్వేయింగ్కు మంచి డిమాండ్ ఉందని కాలేజి ప్రిన్సిపాల్ టి. క్రిష్ణయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజి ఇన్చార్జి చైర్మన్ ఎస్. బ్రహ్మయ్య, డైరెక్టర్ పూర్ణచంద్రరావు, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి పి. వరుణ్, విద్యార్థులు పాల్గొన్నారు.
మలినేనిలో సర్వేయింగ్పై వర్క్షాపు
Published Sun, Jul 31 2016 4:01 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement