ఇందుకూరుపేట : స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర తీరానికి విహార యాత్రకు వచ్చి ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటి మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మైపాడు బీచ్లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు నవాబుపేటకు చెందిన పుల్లిపాటి విజయ్కుమార్ (23) అదే ప్రాంతానికి చెందిన తన స్నేహితులు మహేష్, మనోహర్, హేమంత్ కలిసి మైపాడు బీచ్కు వచ్చారు. చూసి వెళ్దామని వచ్చిన స్నేహితులు సముద్రపు నీటిలో స్నానాలకు దిగారు. ప్రమాదవశాత్తు విజయ్కుమార్ నీటిలో మునిగాడు. విజయ్కుమార్ కనిపించకపోవడంతో స్నేహితులు కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు విజయ్కుమార్ ఒడ్డుకు చేర్చారు. బీచ్ నుంచి ఆటోలో స్నేహితులు స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ లోగా 108 వాహనం ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుంది. అయితే అప్పటికే విజయ్కుమార్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మైపాడు బీచ్లో యువకుడి మృతి
Published Wed, Dec 14 2016 12:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement