ఎంపీ రాయపాటికి వైఎస్ జగన్ పరామర్శ | Sakshi
Sakshi News home page

ఎంపీ రాయపాటికి వైఎస్ జగన్ పరామర్శ

Published Sat, Jul 16 2016 4:41 PM

ys jagan console to tdp mp rayapati sambasiva rao

గుంటూరు: టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు భార్య లీలాకుమారి మృతికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపాన్ని తెలిపారు. రాయపాటికి వైఎస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లీలాకుమారి శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement