సుబ్బారెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ | Sakshi
Sakshi News home page

సుబ్బారెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Published Tue, Aug 18 2015 1:17 PM

YS jagan mohan reddy pays tribute to subbareddy family

కడప : వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. వైఎస్ఆర్ సీపీ నేత సీఆర్ఐ సుబ్బారెడ్డి భౌతిక కాయానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. బలపనూర్ సర్పంచ్ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఓదార్చి, పరామర్శించారు. బలపనూర్ లో ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలిస్తున్నారు. అంతకుముందు కడప టౌన్లో ఉన్న రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధినుల తల్లిదండ్రులను పరామర్శించి, వీరి మృతిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement
Advertisement