వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి

Published Wed, Jan 4 2017 10:53 PM

వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి - Sakshi

హిందూపురం అర్బన్‌ : వైఎస్సార్‌సీపీ కార్యకర్త కొటిపి అంజన్‌రెడ్డి అనారోగ్యం కారణంగా బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ కొటిపి గ్రామానికి తరలివెళ్లి నివాళులర్పించారు. ఆయన తనయుడు హనుమంతరెడ్డి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. అంజన్‌రెడ్డి కుటుంబం పార్టీ కోసం చాలా సేవలు అందించిందని కొనియాడారు. మండల కన్వీనర్‌ బసిరెడ్డి, కౌన్సిలర్‌ నాగభూషణరెడ్డి, నాయకులు లక్ష్మినారాయణ, శ్రీనివాసులు, నరసింహారెడ్డి, ఆనంద్, శివశంకర్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు.

Advertisement
Advertisement