– కమిషనర్ చాంబర్ ఎదుట వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నిరసన
హిందూపురం అర్బన్ : ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పింఛన్ల కేటాయింపులో వైఎస్సార్సీపీ ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులకు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని కౌన్సిలర్ ఆసీఫ్వుల్లా ఆవేదన చెందారు. ఈ మేరకు ఆయన బుధవారం కమిషనర్ చాంబర్ ఎదుట నిరసన చేపట్టారు. తాను ప్రాతినిథ్యం వహించే 30వ వార్డులో వందలాంది మంది అర్జీలు ఇచ్చినా ఒక్కరికీ పింఛన్ మంజూరు చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు.
అర్హులైన వృద్ధులు, వికలాంగులు అర్జీలు పెట్టుకుంటే ఒక్కరికీ ఇవ్వడం లేదన్నారు. ఎందుకింత వివక్ష చూపుతున్నారని నిలదీశారు. ఇంతలో కమిషనర్ విశ్వనాథ్ ఆయనకు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా వినకుండా నినాదాలు చేశారు. పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. అనంతరం కమిషనర్కు వినతిపత్రం అందించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అంజినప్ప, రెహెమాన్, నాయకులు రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఒక్క పింఛనూ కేటాయించలేదు
Published Wed, Feb 1 2017 11:12 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement