'ఆ పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారు' | Sakshi
Sakshi News home page

'ఆ పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారు'

Published Mon, Apr 4 2016 4:35 PM

Ysrcp leader pardha saradhi slams TDP leaders

విజయవాడ: ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి ఆరోపించారు. అవినీతికి తావులేకుండా ఇసుక ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

సోమవారం విజయవాడలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జన్నభూమి కమిటీలతో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోందని మండిపడ్డారు. ఆ కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా తయారయ్యాయని పార్థసారథి విమర్శించారు.
 

Advertisement
Advertisement