ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న సాక్షి | Sakshi
Sakshi News home page

ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న సాక్షి

Published Wed, Mar 25 2015 1:05 AM

ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న సాక్షి - Sakshi

సాక్షి దినపత్రిక ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్‌పర్సన్ వైఎస్ భారతికి అభినందనలు తెలుపుతున్న ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, అడ్వర్టైజింగ్ డెరైక్టర్ కేఆర్‌పీ రెడ్డి, ఫైనాన్స్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి
 అభినందన కార్యక్రమంలో సాక్షి చైర్‌పర్సన్ వైఎస్ భారతి, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణీరెడ్డి, సీఎఫ్‌ఓ శచీ మహేశ్వరి, ఆపరేషన్స్ డెరైక్టర్ పీవీకే ప్రసాద్, హెచ్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్ రాంప్రసాద్, ఎడిటర్ వర్ధెల్లి మురళి, అడ్వర్టైజింగ్ జీఎం కమల్‌కిశోర్‌రెడ్డి, రెసిడెంట్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి, స్టోర్స్, పర్చేజెస్ వైస్ ప్రెసిడెంట్ బి.బిమల్‌కుమార్ తదితరులు

Advertisement

తప్పక చదవండి

Advertisement