హిందూపురాన్ని ఎన్టీఆర్ జిల్లాగా మారుస్తా: బాలకృష్ణ
పెనుకొండ/మడకశిర తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే తన తండ్రి ఎన్టీఆర్ బాటలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హిందూపురం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బాలకృష్ణ అన్నారు. శనివారం ఆయన అనంతపురం జిల్లా పెనుకొండ, మడకశిర నియోజకవర్గంలోని గుడిబండలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను పెనుకొండకు తెస్తామని, పరిశ్రమలు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
పెనుకొండ ప్రజలకు రూ.2కే మినరల్ వాటర్ క్యాన్ అందిస్తామని, హంద్రీ- నీవా ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి కళ్యాణదుర్గాన్ని రూ.200కోట్లతో అభివృద్ధి చేశానని చెబుతున్నారని, అంత అభివృద్ధి చేసుంటే అక్కడి ప్రజలు ఎందుకు ఆదరించడం లేదని ప్రశ్నించారు. హిందూపురాన్ని ఎన్టీఆర్ జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. హిందూపురం నియోజకవర్గం పక్కనే ఉన్న మడకశిర నియోజకవర్గాన్ని కూడా తన నియోజకవర్గంగానే చూసుకుంటానని చెప్పారు. ప్రజలు టీడీపీని ఆదరించాలని ఆయన కోరారు.
నాన్న బాటలోనే..
Published Sun, Apr 27 2014 2:26 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement