- గట్టు రామచంద్రరావు
కృత్తివెన్ను/బంటుమిల్లి, న్యూస్లైన్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుది మాయాకూటమి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కృత్తివెన్ను, బంటుమిల్లి వచ్చిన ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఓడిపోతానన్న సంగతి ముందే తెలుసని అందుకే బీజేపీతో, పవన్కల్యాణ్లను కలుపుకొన్నాడన్నారు. తాను ఓడిపోయిన తరువాత నింద వీరిపై మోపడానికే ఇది ముందస్తు ఎత్తుగడని అభివర్ణించారు.
సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కింగ్ అని, తెలంగాణలో కింగ్ మేకర్గా వ్యవహరిస్తుందని చెప్పారు. సీమాంధ్రలో 140 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. పవన్కల్యాణ్ సినిమా బుక్కింగ్ లాంటివాడని, ప్రస్తుతం ఆయనను టీడీపీ ఇతరులను దూషించడానికి బుక్ చేసుకుందన్నారు. 32 అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంటు స్థానాలను సీమాంధ్రలో ఒక్క సామాజిక వర్గానికి కేటాయించిన మంచి మనిషిగా జగన్ను అభివర్ణించారు.
వైఎస్ఆర్ సీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజల గుండెలను తాకిందని, ఇప్పటికే ప్రజల గుండెల్లో కొలువైన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారన్నారు. ఈ సందర్భంగా పెడన నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి వేదవ్యాస్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు మరింత మెరుగుగా అమలు కావాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలన్నారు. రాబోయే రోజుల్లో జగన్ సారధ్యంలో ఈప్రాంతంలో రెండు పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందిస్తామన్నారు.
చంద్రబాబుది మాయా కూటమి
Published Sat, May 3 2014 1:59 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!
కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ
మే 17 నుంచి సినిమా థియేటర్లు మూత
ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన
సిక్సర్ల మోత.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి
పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
ఈయన పోటీ రైళ్ల కోసం.. ప్రత్యేక మేనిఫెస్టోతో ప్రజల్లోకి..
నలుపు రంగు డ్రెస్లో 'పిచ్చెక్కిస్తున్న' సోషల్ స్టార్ దీప్తి సునైనా (ఫొటోలు)
రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
తప్పక చదవండి
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
Advertisement