హైదరాబాద్: తెలంగాణలో తమకు మెజారిటీ సీట్లు రావని అంచనాకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులకు గాలం వేస్తున్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ వైఖరిపై అసంతృప్తితో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతున్నట్టు ఓ ఆంగ్ల ప్రతిక వెల్లడించింది.
ఒకవేళ మెజారిటీకి దగ్గరగా తాము సీట్లు గెల్చుకుంటే తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతున్నట్టు తెలుస్తోంది. తమకు మద్దతు ఇస్తే మంత్రి పదవులు ఇస్తామని ఆశ జూపుతున్నట్టు సమాచారం. ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్... టీఆర్ఎస్ అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ ధ్రువీకరించారు. చాలా మంది టీఆర్ఎస్ అభ్యర్థులు తమ పార్టీ నాయకులతో టచ్లో ఉన్నారని వెల్లడించారు.
దాదాపు 20 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు తమతో టచ్లో ఉన్నారని పొన్నాల లక్ష్మయ్య చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. వారి పేర్లను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారని చెబుతున్నారు. అయితే తమ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వచ్చిన కథనంపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్య బ్రోకర్లా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. నీచ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.
టీఆర్ఎస్ అభ్యర్థులకు కాంగ్రెస్ గాలం?
Published Fri, May 9 2014 6:28 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement