ఏలూరు, న్యూస్లైన్ :
మునిసిపల్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను రెండు గంటల్లో పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆర్డీవోలను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని మునిసిపల్ కమిషనర్లు, ఆర్డీవోలతో ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్ ్సలో ఆయన మాట్లాడారు.
ఏప్రిల్ రెండో తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. సమస్మాత్మక, అతి సమస్మాత్మకమైనవిగా గుర్తించిన 204 పోలింగ్ బూత్ల్లో వెబ్కెమెరాలను ఈ నెల 27 నాటికి ఏర్పాటు చేస్తామమన్నారు. ఓటర్లందరికీ ఈ నెల 27లోగా ఫొటో గుర్తింపు స్లిప్లను ఇంటింటికి తిరిగి అందజేయాలని, మునిసిపల్ కార్యాలయాల్లో వీటి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ముగ్గురికి షోకాజ్ నోటీసులు ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లను ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వాటిని బ్యాలెట్ బాక్సుల్లో భద్రపర్చి స్ట్రాంగ్రూమ్కు తరలించాలన్న ఆదేశాల అమలులో నిర్లక్ష్యంపై కొవ్వూరు ఆర్డీవో గోవిందరావు, నిడదవోలు, కొవ్వూరు మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటిసులు జారీ చేసి, ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాలని డీఆర్వో ప్రభాకర్రావును కలెక్టర్ ఆదేశించారు.
పోస్టల్ బ్యాలెట్లను ఉద్యోగులకు ఇచ్చి వాటిని అక్కడే వినియోగించుకోకుండా ఉద్యోగులు ఇళ్లకు తీసుకు వెళ్లడంపై కొవ్వూరు ఆర్డీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఆర్వో కె ప్రభాకర్రావు, నిక్నెట్ అధికారి గంగాధరరావు పాల్గొన్నారు.
రెండు గంటల్లో కౌంటింగ్ పూర్తవ్వాలి
Published Mon, Mar 24 2014 2:35 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ఐఫోన్ ఇక్కడ కొంటే భారీ డిస్కౌంట్..
హమాస్ చెరలో బందీలుగా.. నలుగురిని కాపాడిన ఇజ్రాయెల్
Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా సోనియా.. రాహుల్ నిర్ణయంపైనే ఉత్కంఠ
T20 World Cup 2024: రషీద్ ఖాన్ ఈజ్ ద బెస్ట్
అర్జున్ సర్జా ఇంట పెళ్లి వేడుకలు.. హీరోయిన్ హల్దీ పిక్స్ వైరల్
కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకే పెద్దపీట!
మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్ (ఫొటోలు)
ప్రెగ్నెన్సీతోనే హీరోయిన్ డ్యాన్స్.. చీరలో రీతూ అలా!
ప్రపంచంలో 7000 ‘జాంబీ కంపెనీలు’.. ఏంటివి?
తప్పక చదవండి
- T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
- పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
- ఎర్త్ రైజ్ ఫోటోతో ప్రపంచాన్నే మార్చేసిన నాసా ఆస్ట్రోనాట్ దుర్మరణం
- పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. పోలీస్ డాగ్స్కు అరుదైన గౌరవం
- పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ ప్రయోగం
- రాకేశ్ రెడ్డి.. ధైర్యంగా ఉండండి: కేటీఆర్
- Russia: భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలు వెలికితీత
- సౌత్ హీరోలు ఫేక్.. పైకి మాత్రం తెగ నటిస్తారు: బాలీవుడ్ ఫోటోగ్రాఫర్
- ఏపీలో దాడుల వెనుక ఆ ఇద్దరు: పేర్ని నాని
Advertisement