అడ్డాకుల వద్ద బంగారం, వెండి పట్టివేత | Sakshi
Sakshi News home page

అడ్డాకుల వద్ద బంగారం, వెండి పట్టివేత

Published Tue, Apr 1 2014 10:34 AM

Gold, silver seized in addakula

మహబూబ్‌నగర్: ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా మహబూబ్నగర్ జిల్లా  అడ్డాకుల వద్ద వాహనాల తనిఖీల్లో బంగారం, వెండి బయటపడింది. ఈ సందర్భంగా 834 గ్రాముల బంగారం, 8,378 గ్రాముల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement