ఎన్నికల కోసం అనేకమంది విద్యార్థుల సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది. అయితే వారికి గౌరవ వేతనం ఇవ్వాల్సి వచ్చేసరికి మాత్రం ముఖం చాటేసింది. సరిగ్గా ఇలాంటి సంఘటనే అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. విశ్వ విద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేశారు. తాము ఎన్నికల విధులలో పాల్గొన్నా, తమకు సరైన వేతనం ఇవ్వలేదంటూ వాళ్లు ధర్నాకు దిగారు.
జాయింట్ కలెక్టర్ను యూనివర్సిటీకి చెందిన ఎన్సీసీ విద్యార్థులు నిర్బంధించారు. ఇంజనీరింగ్, ఎంసీఏ చదివే విద్యార్థులను వెబ్కాస్టింగ్ కోసం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులను పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సహాయకులుగా, క్యూలైన్లను నిర్వహించడానికి నియమించుకున్న విషయం తెలిసిందే.
అనంతలో జేసీని నిర్బంధించిన ఎన్సీసీ విద్యార్థులు
Published Thu, May 8 2014 9:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement