హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర రావు, ఆ పార్టీ ఎమ్మెల్యే కే టీ రామారావుకు 43.40 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. తండ్రీకొడుకుల మధ్య రుణం ఏంటన్నే ఆశ్చర్యం కలగవచ్చు. అయితే నామినేషన్ల దాఖలు కార్యక్రమం సందర్భంగా ఈ ఆసక్తికర విషయం వెలుగు చూసింది.
టీఆర్ఎస్ తరపున శాసనసభకు కేటీఆర్ బుధవారం నామినేషన్ వేశారు. తనకు మొత్తం 1.82 కోట్ల రూపాయిల అప్పులు ఉన్నట్టుగా ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో తండ్రి కేసీఆర్ నుంచి 43.40 లక్షల రూపాయిలు అప్పుగా తీసుకున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో చివరి రోజైన బుధవారం కేటీఆర్తో పాటు ఆయన తండ్రి కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు.
కేసీఆర్కు కేటీఆర్ బాకీ రూ. 43.40 లక్షలు
Published Wed, Apr 9 2014 7:17 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement