తన సొంత సొంత నియోజకవర్గం లక్నోలో బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ బుధవారం నుంచి ప్రచారం ప్రారంభించారు. బుధవారం ఉదయమే ఆయన లక్నో చేరుకున్నారు. ముందుగా పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ రాష్ట్ర పార్టీ నాయకులతో చర్చించారు. మూడు రోజుల పాటు లక్నోలోనే ఉండి ప్రచార కార్యక్రమాలు చూసుకుంటారు. హజ్రత్గంజ్లో కూడా ఆయన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్థానికులు, వైద్యులు, న్యాయవాదులు, షియా మత పెద్దలతో సమావేశమవుతారు.
ఇప్పటికే గత వారం రోజులుగా రాజ్నాథ్ కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి పంకజ్ సింగ్, రాజ్నాథ్ భార్య సావిత్రి సింగ్ ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నారు. ప్రస్తుత ఎంపీ లాల్జీ టాండన్ ఈ సీటు వదులుకోడానికి మొదట్లో కాస్త ముందు వెనక ఆడినా, తర్వాత సర్దుకుపోయి రాజ్నాథ్ తరఫున స్వయంగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకుముందు లక్నో స్థానానికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రాతినిధ్యం వహించారు.
లక్నోలో రాజ్నాథ్ ప్రచారం ప్రారంభం
Published Wed, Mar 26 2014 10:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement