15 ఏళ్ల తర్వాత సంయుక్తంగా
ఎన్నికల ప్రచారం
భండారా/నాగపూర్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై నుంచి సంయుక్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం మహారాష్ట్రలోని భండారాలో యూపీఏ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ర్యాలీలో వారిరువురూ పాల్గొని ప్రచారం నిర్వహించారు. సోనియా ఇటలీ జాతీయురాలైన సోనియాకు పార్టీ పగ్గాలివ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. 1998లో కాంగ్రెస్ను వీడిన పవార్ 1999లో ఎన్సీపీని స్థాపించారు.
తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో చేరినా.. ఎప్పుడూ ఎన్నికల ప్రచార వేదికపై ఇద్దరు నేతలూ కలిసి ప్రచారం చేయలేదు. భండారా ప్రాంతం నుంచి పోటీచేస్తున్న ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్కు మద్దతు కోసం ఈ ర్యాలీ నిర్వహించడంతో సోనియాతోపాటు పవార్ కూడా ఒకే వేదికపైకి వచ్చారు. గిరిజనులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి న ఈ ర్యాలీలో సోనియా మాట్లాడుతూ... యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతుపక్షమే వహించిందన్నారు.
ఒకే వేదికపై సోనియా, పవార్!
Published Sun, Apr 6 2014 1:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement