కలెక్టరేట్, న్యూస్లైన్: పోస్టల్ బ్యాలెట్ కోసం గడువు చివరి రోజైన బుధవారం ఉద్యోగుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రతీ ఒక్కరు శిక్షణలో దరఖాస్తుతోపాటు, ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో 97శాతం అమలుకు నోచుకున్నాయి. దీంతో కేవలం 524మంది ఉద్యోగులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోలేకపోయారు.
గతంలో మాదిరి కాకుండా ఈసారి అందరిచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగింపజేస్తామన్న కలెక్టర్ ఆలోచన ఫలించిందనే చెప్పుకోవచ్చు. ఇక నాలుగు రోజుల శిక్షణకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 24,806ఉద్యోగులను కేటాయించారు. వీరిలో రోజూ కొంత మంది చొప్పున ఆయా నియోజకవర్గాల్లో శిక్షణకు హాజరవుతూ, దరఖాస్తుతోపాటు, ఓటు హక్కును సైతం వినియోగించుకొంటున్నారు. ఇంత వరకు 10,286మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోగా, గడువు ముగిసే నాటికి పోస్టల్ బ్యాలెట్ కోసం 13,996మంది ఉద్యోగులు దరఖాస్తులు చేసుకొన్నారు.
ఇంకా 524మంది మాత్రమే దరఖాస్తు చేసుకోలేకపోయారు. వీరి కోసం గడువును పెంచుతారా, లేక వదిలేస్తారానేది కలెక్టర్ నిర్ణయం మీద అధార పడి ఉంది.
మూడో రోజు
4167పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నమోదు
ఇది ఇలా ఉండగా పోస్టల్ ఓట్ల పోలింగుకు సంబంధించి మూడో రోజైన బుదవారం జిల్లా వ్యాప్తం గా అన్ని నియోజకవర్గా ల్లో 6,102మంది ఉద్యోగులు హాజరు కావాల్సి ఉండగా, వారిలో 4,167 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. గత రెండు రోజుల కంటే మూడో రోజు ఓటింగ్ శాతం పెరగడంతో ఏకంగా 68శాతం నమోదైంది. ఇక అత్యధికంగా మహబూబ్నగర్లో 559 నమోదు కాగా, రెండోస్థానంలో వనపర్తి 516మంది ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఇక అత్యల్పంగా దేవరకద్రలో 132మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఈ పోలింగుకు గురువారం చివరి రోజు కానుంది. ఆ రోజు అధికంగా హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది.
స్పీడ్గా... ‘పోస్టల్ బ్యాలెట్
Published Thu, Apr 24 2014 3:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement