హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ‘ఎన్నికల ప్రచారం’ సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్గాంధీ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మహబూబ్నగర్కు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం నిజామాబాద్ జిల్లా, డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు హాజరవుతారు. ప్రసంగం ముగిసిన వెంటనే తిరిగి శంషాబాద్ చేరుకుని ఢిల్లీకి ప్రయాణమవుతారు.
25న హైదరాబాద్లో రోడ్షో!: రాహుల్ ఈనెల 25న హైదరాబాద్లో రోడ్షో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాహుల్ నుంచి సమాచారం రావడంతో నగరంలో ఏయే నియోజకవర్గాల్లో రోడ్షో నిర్వహించాలనే అంశంపై టీపీసీసీ నేతలు షెడ్యూల్ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. రాహుల్ 24న రాత్రి హైదరాబాద్కు వస్తారు. మర్నాడు నగరంలో మూడు నాలుగు నియోజకవర్గాల్లో రోడ్షో నిర్వహించి, నిజాం కళాశాల మైదానంలో జరిగే సభలో పాల్గొంటారు.
నేడు తెలంగాణలో రాహుల్ ప్రచారం
Published Mon, Apr 21 2014 1:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement