ఇద్దరు మృతి.. మరో ఇద్దరికి తీవ్రగాయూలు
నాగర్కర్నూల్, నాగర్కర్నూలు టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్రెడ్డి వాహనం బోల్తాపడి ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మహబూబ్నగర జిల్లా నాగర్కర్నూలు శివారులో జరిగింది. వివరాలు.. మర్రి జనార్దన్రెడ్డి అనుచరులు ఆదివారం ప్రచారం ముగించుకొని అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో (ఏపీ 22 ఏడీ 9999) ఇన్నోవా వాహనంలో బిజినేపల్లికి చెందిన ఓ మండల నాయకుడిని ఇంట్లో వదిలేసి తిరుగు ప్రయూణమయ్యూరు. ఆ వాహనం ఉయ్యూలవాడ మలుపు వద్దకు రాగానే అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.
అందులో ఎడమవైపు ఉన్న వంట మనిషి భవానీ(35), సెక్యూరిటీ గార్డు నరేష్(23) మృతి చెందారు. డ్రైవర్ రాజుతోపాటు అతని వెనుక ఉన్న కార్యకర్త శివ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వారిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడేనికి చెం దిన భవానీ, వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన నరేష్ కొంతకాలంగా జనార్దన్రెడ్డి వద్దే ఉంటున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి ‘మర్రి’ వాహనం బోల్తా
Published Tue, Apr 22 2014 2:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
Advertisement