కేసీఆర్ పిట్టల దొర: చంద్రబాబు
ఖమ్మం : కాంగ్రెస్ పాలన దురదృష్టకరమని, కరెంటు, పెట్రోల్, డీజిల్, ఇంటి పన్ను, నీటి తీరువ వంటి అన్నిరకాల చార్జీలు పెరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. గురువారం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో నిర్వహించిన ఆయా ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. దేశంలో ఎన్డీఏ కూటమి 300ఎంపీ స్థానాలు గెలుచుకుం టుందని, నరేంద్రమోడీ ప్రధాని కావడం ఖాయమ న్నారు. కేసీఆర్ పిట్టల దొర, వసూళ్ల రాజా అని చంద్రబాబు విమర్శించారు.
తన బిడ్డ, కొడుకు, అల్లుడుకు సీట్లు ఇచ్చారని రాజకీయం అంటే ఇదేనా..? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుందని కేసీఆర్ అంటున్నాడు.. ‘ఇది బ్రాండీ సీసా కాదు.. ఖాళీ కావడానికి’ అని ఎద్దేవా చేశారు. ‘ సైకిల్ స్పీడ్ పెరిగింది.. గేరు మారుస్తా, బుల్లెట్లా దూసుకుకెళ్తా.. అడ్డం వస్తే తొక్కేసుకుంటా వెళ్తా’అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కేసీఆర్కు తానే రాజకీయ గురువునని, తాతలకు దగ్గులు నేర్పితే ఖబడ్దార్ జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలన దురదృష్టకరం: చంద్రబాబు
Published Fri, Apr 25 2014 3:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యువత.. నవ జనత
పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
శిక్షణలో నేర్పించే అంశాలు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం
తప్పక చదవండి
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
Advertisement