మెన్టోన్
లోకంలో సమానత్వం ఎక్కడుంది? చట్టాల్లో తప్ప మరెక్కడా అది కనిపించదు. రాజకీయ నాయకుల ప్రసంగాల్లో తప్ప మరెక్కడా అది వినిపించదు. సమానత్వం ఒక దేవతావస్త్రం. మగువల కంటే మగాళ్లు ఎప్పుడూ తక్కువ సమానులే. వివక్ష ఒత్తిడిలో నలిగి నలిగి, కృంగి కృశించి రాలిపోతున్నది మగాళ్లే. యుగయుగాల చరిత్రను తరచి తరచి చూస్తే తేలే వాస్తవం ఇదే! చివరకు ఆయుర్దాయంలోనూ మగాళ్లు తక్కువ సమానులే! ఆదిమ యుగాల నాటి గణాంకాలేవీ లెక్కలకెక్కలేదు. ఇప్పుడు వాటి జోలికి పోలేం. మధ్యయుగం నాటి నుంచి దొరికే ఆధారాలను చూసుకుంటే, మహిళల కంటే పురుషులే అల్పాయుష్కులనేది ఎవరూ తోసిపుచ్చలేని వాస్తవం.
కుటుంబ పోషణభారం, భార్యా బిడ్డల రక్షణ భారం, శత్రువుల బెడద నుంచి దేశ రక్షణ భారం... తలకు మించిన భారాలన్నీ మగాళ్ల నెత్తిన యుగాలుగా సవారీ చేస్తున్నాయి. యుద్ధాలు, దాడులు, దండయాత్రలలో మరణించిన వారి లెక్కలను పక్కనపెట్టినా, మధ్యయుగంలో మగాళ్ల సగటు ఆయుర్దాయం మహిళల సగటు ఆయుర్దాయం కంటే దాదాపు పదేళ్లు తక్కువే ఉండేది. యూరోపియన్ దేశాల్లో అప్పట్లో పురుషుల సగటు ఆయుర్దాయం 21.7 ఏళ్లు మాత్రమే అయితే, మహిళల సగటు ఆయుర్దాయం 31.1 ఏళ్లుగా ఉండేది. కాస్త హెచ్చుతగ్గులతో మిగిలిన దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండేది. యుగం మారింది. పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచ గమనం పెనువేగం పుంజుకుంది. అయినా, ఆయుర్దాయంలో మగ బతుకుల వెనుకబాటుతనంలో పురోగతి స్వల్పమే. మూడు దశాబ్దాల కిందట పుట్టిన ప్రస్తుత యువతరంలో మహిళలతో పోలిస్తే మగాళ్ల సగటు ఆయుర్దాయం ఆరేళ్లు తక్కువగానే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.
ఆయుష్షులోనూ తక్కువ సమానులే!
Published Mon, Feb 1 2016 1:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement