బ్లూ పెటల్స్.. | Sakshi
Sakshi News home page

బ్లూ పెటల్స్..

Published Thu, Oct 16 2014 2:15 AM

బ్లూ పెటల్స్..

సిటీవాసులకు సరికొత్త త్రీ స్టార్ హోటల్ అందుబాటులోకి వచ్చింది. పసందైన వంటకాలు, లగ్జరీ రూమ్స్, బాంకెట్ హాల్‌తో తీర్చిదిద్దిన హోటల్  బ్లూ పెటల్స్ నిజాంపేట క్రాస్ రోడ్స్‌లో బుధవారం ప్రారంభమైంది. మిసెస్ సౌత్ ఏసియా ఇంటర్నేషనల్ 2014 రుచికాశర్మ, జస్టిస్ సూరి అప్పారావు, డీసీపీ మద్దిపాటి శ్రీనివాసరావు దీనికి హాజరయ్యారు. వెరైటీ సలాడ్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ గ్రిల్డ్ స్టార్టస్, మెయిన్ కోర్స్, డిజర్ట్స్‌తో తీర్చిదిద్దిన హౌస్ ఆఫ్ బార్బిక్యూ (ెహ చ్‌వోబీ) భోజనప్రియులను అలరిస్తోంది. కంఫర్టబుల్ అండ్ కాంటెంపరరీ సర్వీసెస్ లక్ష్యంతో ఈ హోటల్‌ను ప్రారంభించామని మేనేజింగ్ డెరైక్టర్ వీఎస్‌ఆర్ మూర్తి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement