చరిత్రలో నిలిచిపోయిన ఆ రోజు భాగ్యనగరం పులకించిపోయింది. దేశభక్తికి దైవశక్తి తోడైందనిపించింది. ఓ వైపు ‘జై బోలో భారత్ మాతాకీ..’ అంటూ నినాదాలు.., మరోవైపు ‘గణపతి బప్ప మోరియూ..’ నినాదాలతో హైదరాబాద్ మార్మోగిపోయింది.
1948 సెప్టెంబర్ 17.. తెలంగాణ విమోచన దినోత్సవం. నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం భారతావనిలో విలీనమైన రోజు. ఆ రోజు బొల్లారంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుండగా తెలంగాణ వ్యాప్తంగా ‘జై బోలో భారత్ మాతాకీ.. జై’ అంటూ నినాదాలు మిన్నంటాయి. తెలంగాణ చరిత్రలో వురిచిపోలేని ఈ రోజుకు వురో ప్రత్యేకత కూడా ఉంది. ఆ రోజు అనంత చతుర్దశి. హైదరాబాద్లో ఒకేరోజు రెండు పండుగలు. భాగ్యనగర వీధులు కోలాహలంగా ఉన్నారు. నవరాత్రులు లంబోదరుడికి స్వేచ్ఛగా వీడ్కోలు పలికారు సిటీవాసులు. రజాకార్ల దురాగతాలు ఇక ఉండవని తెలిసి ఆనందంతో పండుగ చేసుకున్నారు. సావుూహిక నివుజ్జన వేడుకల్లో వుుస్లిం సోదరులు కూడా పాల్గొని వుతసావురస్యానికి అసలైన చిరునావూ హైదరాబాదే అని ఆనాడే చాటి చెప్పారు.
అందరి ఉత్సవం..
ఒక మతం ధార్మిక వేడుకల్లో మరో మతానికి చెందిన వారు పాల్గొనడం హైదరాబాద్కు కొత్తకాదు. మూసీ వరదలు హైదరాబాద్ను ముంచెత్తి మృత్యుఘోష వినిపించిన సమయంలో నాటి నిజాం చార్మినార్ చెంతనే ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి చీర-సారె పంపి స్నేహగీతాన్ని వినిపిస్తే.. వినాయక నిమజ్జనోత్సవాల్లో ముస్లింలు మంచినీటి శిబిరాలు ఏర్పాటు చేసే సంప్రదాయూన్ని నేటికీ కొనసాగిస్తున్నారు.
మక్కామసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు మొదలుకాగానే, అప్పటి వరకు భక్తిగీతాలు, భజనలతో కోలాహలంగా సాగిపోయే శోభయూత్ర నిశ్శబ్దంగా వుుందుకు వెళ్తుంది. నమాజ్ ముగించుకుని బయటకు వచ్చే పలువురు ముస్లింలు వినాయక ఊరేగింపునకు తిరిగి స్వాగతం పలకడంతో మళ్లీ నినాదాల హోరు మిన్నంటుతుంది. అడపాదడపా కొన్ని అసాంఘిక శక్తుల ప్రేరణతో ఊరేగింపులో ఉద్రిక్తతలు నెలకొన్నా.. దాదాపు వందేళ్లుగా సాగుతున్న సామూహిక నిమజ్జనోత్సవాలన్నీ ప్రశాంతంగా సాగాయి.
ఇటు విలీనం.. అటు నిమజ్జనం..
Published Mon, Sep 8 2014 1:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
Advertisement