వాషింగ్టన్: భవిష్యత్లో రాబోయే గుండెజబ్బును గుర్తించేందుకు రెండు చేతులకు కచ్చితంగా రక్తపోటు పరీక్షలను చేయించుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. దీని మూలంగా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని సరైన సమయంలో గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కుడి,ఎడమ చేతులకు ఈ పరీక్ష చేయడం వల్ల రీడింగ్లలో తేడాలను గుర్తించినట్టు చెబుతున్నారు. తరచుగా బీపీ పరీక్షను చేయించుకునేపుడు రెండు చేతులకు చేయించుకోవాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. స్కాట్లాండ్కు చెందిన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేశారు. సుమారు 3,000 మందికిపై పరిశోధన నిర్వహించినపుడు ఈ ఆశ్చర్యకరమైన విషయాలు తేలాయని చెబుతున్నారు.
ఒక చేతికి మాత్రమే బీపీ చెక్ చేసినప్పుడు, రెండు చేతులకు బీపీ చెక్ చేసినపుడు గణనీయమైన మార్పును గమనించామన్నారు. వీటి తేడాలో 5 పాయింట్లు ఎక్కువగా రక్తపోటు కలిగిన వారికి గుండెపోటు వచ్చే ఆస్కారం రెండు రెట్లు అధికంగా ఉంటుందని తెలిపారు. ఎనిమిదేళ్ల పాటు జరిపిన పరిశోధనల్లో 60 శాతం మందిలో ఈ తేడా కనిపించిందని చెప్పారు. ప్రస్తుతం అమల్లో ఉన్న బీపీ పరీక్ష స్థానంలో ఈ పరీక్షకు అమలు చేయాలని వారు కోరుతున్నారు. ఈ పరీక్షను తరచూ చేయించుకోవడం వల్ల ఆరోగ్యంలో తేడాలను సులభంగా గుర్తించవచ్చని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ క్రిస్ క్లార్క్ తెలిపారు.
ఈ పరీక్షల ద్వారా వేరే ఏవైనా జబ్బులు వచ్చే అవకాశాలను గుర్తించగలమా అనే అంశంపైనా, వీటికి పరిష్కార మార్గాలపై పరిశోధనలు చేయనున్నట్లు వివరించారు. పరీక్షలో ఎటువంటి రిస్క్ కనిపించని వాళ్లూ జబ్బు బారిన పడకుండా ఉండేందుకు హైపర్టెన్షన్కు సంబంధించిన పరీక్షలు చేయించుకునే ముందు బీపీ పరీక్ష చేయించుకోవాలని ప్రొఫెసర్ జెరెమ్ పియర్సన్ తెలిపారు.ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను బ్రిటీష్కు చెందిన జర్నల్ ఆఫ్ జనరల్ ప్రాక్టీస్లో ప్రచురించారు.
గుండెపోటును గుర్తించాలంటే ఇలా చేయాలట!
Published Sat, Apr 16 2016 3:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement