లోయలో పడిన లారీ: ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

లోయలో పడిన లారీ: ఇద్దరి మృతి

Published Thu, Mar 17 2016 10:46 AM

2 dies in lorry accident at prakasam district

డోర్నాల: ప్రకాశం జిల్లా డోర్నాల మండలం చిన్నవలస గ్రామ సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం ఒక లారీ లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి సిమెంట్ లోడులో వెళుతున్న లారీ దుపు తప్పి లోయలో పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement