చంద్రబాబును కలిసిన ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ | Sakshi
Sakshi News home page

చంద్రబాబును కలిసిన ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్

Published Tue, Apr 12 2016 2:01 PM

APSEB Engineers Association meet ap cm chandrababu naidu

హైదరాబాద్: హైదరాబాద్ లోని ఏపీ ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కమ్ లకు చెందిన రూ.1000 కోట్లకు పైగా ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మంగళవారం  ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. ఈ సందర్భంగా  తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. ఏపీ, తెలంగాణా విద్యుత్ సంస్థలకు చెందిన ఆస్తుల విభజనకు ప్ర్యతేకంగా ఒక జాయింట్ కమిటీని వేసేందుకు చొరవ తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.

Advertisement
Advertisement