గవర్నర్తో దత్తన్న భేటీ | Sakshi
Sakshi News home page

గవర్నర్తో దత్తన్న భేటీ

Published Sat, Oct 10 2015 5:30 PM

central minister dattatreya met governor narasimhan

హైదరాబాద్: కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ శనివారం రాజ్భవన్లో గవర్నర ఈఎస్ఎల్ నరసింహన్తో భేటీ అయ్యారు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 23న నిర్వహించనున్న అలైబలై కార్యక్రమానికి గవర్నర్ను ఆహ్వానించేందుకే రాజ్భవన్ వచ్చానని, ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీశానని దత్తన్న మీడియాకు చెప్పారు. రైతు ఆత్మహత్యలపై కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Advertisement
Advertisement