తిరుమలలో తగ్గిన రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన రద్దీ

Published Wed, Oct 28 2015 8:22 AM

devotees rush in tirumala

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్వనానికి 4 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
 

Advertisement
Advertisement