రాయికల్: తెలంగాణ రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం లేఖ రాయటం సిగ్గు చేటని శాసనసభలో ప్రతిపక్ష ఉపనేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. ఆయన సోమవారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా రాయికల్లో మీడియాతో మాట్లాడారు. కరువు మండలాలను ప్రకటించమని రాష్ట్రాన్ని కేంద్రం కోరడం చరిత్రలో ఇదే ప్రథమమన్నారు. ఈ చర్యతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్రం కోల్పోవలసి వచ్చిందని చెప్పారు. సీఎం కేసీఆర్ వెంటనే కరువు మండలాలను ప్రకటించి ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం కోరడం సిగ్గుచేటు: జీవన్రెడ్డి
Published Mon, Nov 23 2015 12:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement