లారీ బోల్తా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు | Sakshi
Sakshi News home page

లారీ బోల్తా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

Published Sun, Mar 27 2016 11:20 AM

Eight injured in road accident

అనంతపురం జిల్లా పెద్దపప్పూర్ మండలం సబ్జుల్లా వద్ద ఓ ఐషర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అరటి గెలలను కోసేందకు కూలీలలో నారపల్లి నుంచి యాడికి మండలం రాయలచెరువుకు ఈ వాహనం వెళుతోంది.

 

Advertisement
Advertisement