సీపీఎం నేత బాబూరావు ఆరోపణ
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ర్టంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ బల్బులు అమర్చే బాధ్యతను ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్కు కట్టబెడుతూ ప్రభుత్వం జీవో- 74ను జారీ చేయడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని రాజధాని ప్రాంత సీపీఎం సమన్వయ కమిటీ కన్వీనర్ సీహెచ్ బాబూరావు ఆరోపించారు. విజయవాడలో గురువారం ఆయన మాట్లాడుతూ ఒక కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి దాని ద్వారా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు జిల్లాల వారీగా సబ్ కాంట్రాక్టులు తీసుకుని అప్పనంగా స్థానిక సంస్థల నిధులు భోంచేసే వ్యూహం పన్నారని ఆరోపించారు.
వాస్తవానికి ఎల్ఈడీ బల్బు 20వాట్స్ ఒక్కొక్కటి రూ.3,100 ఉంటే దాన్ని రూ.6,330 చొప్పున కాంట్రాక్టులో పేర్కొన్నారని, కృష్ణా జిల్లాలో మిక్ కంపెనీకి సబ్ కాం ట్రాక్టు ఇవ్వడం వెనుక ప్రజాప్రతినిధుల హస్తం ఉందన్నారు. కేవలం రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టి కార్పొరేషన్ నుంచి రూ.40 కోట్లకుపైగా రాబడిని దండుకునేలా కుట్ర ఉం దని ఆరోపించారు. అన్ని మున్సిపాలిటీలూ ప్రభుత్వం సూచించిన సంస్థతో ఎల్ఈడీ బల్బుల కాంట్రాక్టు కుదుర్చుకోవాలని మంత్రి నారాయణ ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.
ఎల్ఈడీ బల్బుల వ్యవహారంలో భారీ కుంభకోణం
Published Fri, Jul 31 2015 1:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement