కడప : వైఎస్ఆర్ జిల్లా గువ్వల చెరువు అటవీప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ఆదివారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగరు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు.50 ఎర్రచందనం దుంగలతోపాటు రెండు ప్రైవేట్ బస్సులు, లారీ సీజ్ చేశారు. తమిళకూలీలను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఘటన స్థలాన్ని టాస్క్ఫోర్స్ డీఐజీ ఎం.కాంతారావు పరిశీలించారు.
ఆరుగురు తమిళ కూలీలు అరెస్ట్
Published Sun, Jan 24 2016 10:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement