టుడే న్యూస్ డైరీ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ డైరీ

Published Wed, Mar 23 2016 6:43 AM

today news diary

► దేశవ్యాప్తంగా హోళీ సంబరాలు

► నేడు ఢిల్లీలో భేటీ కానున్న కేంద్ర కేబినెట్

► తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు నేటితో ముగియనున్నాయి.

► నేడు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన.

► బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు తమిళనాడులో పర్యటించనున్నారు.

► పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నేడు తమిళనాడు గవర్నర్ రోశయ్య పర్యటన.

► నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి రోహిత్ తల్లి దీక్ష చేపట్టనున్నారు.

► నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రానున్న ఢిల్లీ జేఎన్యూ స్టూడెంట్ లీడర్ కన్హయ్యకుమార్.

► టీ20 వరల్డ్ కప్లో భాగంగా నేడు బంగ్లాదేశ్తో తలపడనున్న భారత్. బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.

► టీ 20 వరల్డ్ కప్లో నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఆఫ్ఘనిస్తాన్తో ఇంగ్లాండ్ మ్యాచ్

Advertisement
Advertisement