► దేశవ్యాప్తంగా హోళీ సంబరాలు
► నేడు ఢిల్లీలో భేటీ కానున్న కేంద్ర కేబినెట్
► తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు నేటితో ముగియనున్నాయి.
► నేడు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన.
► బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు తమిళనాడులో పర్యటించనున్నారు.
► పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నేడు తమిళనాడు గవర్నర్ రోశయ్య పర్యటన.
► నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి రోహిత్ తల్లి దీక్ష చేపట్టనున్నారు.
► నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రానున్న ఢిల్లీ జేఎన్యూ స్టూడెంట్ లీడర్ కన్హయ్యకుమార్.
► టీ20 వరల్డ్ కప్లో భాగంగా నేడు బంగ్లాదేశ్తో తలపడనున్న భారత్. బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.
► టీ 20 వరల్డ్ కప్లో నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఆఫ్ఘనిస్తాన్తో ఇంగ్లాండ్ మ్యాచ్