నేటి కీలకవార్తలు | Sakshi
Sakshi News home page

నేటి కీలకవార్తలు

Published Sat, Jul 22 2017 9:36 AM

today news updates

డ్రగ్స్‌ కేసు
నేడు సిట్‌ ముందు విచారణకు హాజరుకానున్న నటుడు తరుణ్.

పబ్‌లకు నోటీసులు
జీహెచ్‌ఎంసీ పరిధిలో గల 17 పబ్‌లకు సిట్‌ నోటీసులు జారీ చేసింది. వీరందరితో సిట్‌ నేడు సమావేశం కానుంది.

టెట్‌
రేపు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న టెట్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కౌన్సిలింగ్‌
నేటి నుంచి డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల తుది విడత కౌన్సిలింగ్‌.

ట్రిపుల్‌ ఐటీ కౌన్సిలింగ్‌
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు మలివిడత కౌన్సిలింగ్‌. నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు నూజివీడు ట్రిపుల్‌ ఐటీ వేదికగా కౌన్సిలింగ్.


వేబీజేపీ కార్యవర్గ సమాశం
నేటి నుంచి వరంగల్‌లో రెండు రోజుల పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు. భవిష్యత్తు కార్యాచరణ, 2019 ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్న బీజేపీ.

ముఖ్యమంత్రి పర్యటన
సీఎం చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటించనున్నారు.

మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌
రేపు భారత్‌-ఇంగ్లాండ్‌ల మధ్య మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌.

Advertisement

తప్పక చదవండి

Advertisement