అధికార దుర్వినియోగంతో భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్వేశ్వరయ్య టెక్నికల్ యూనివర్శిటీ (వీటీయూ) వీసీ మహేశప్ప సస్పెండ్ అయ్యారు. ఈమేరకు గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. వర్సిటీలో మౌలికసదుపాయాల కల్పన, సాంకేతిక పరిజ్ఞానం పెంపు, బోధన, బోధనేతర సిబ్బంది నియామకం తదితర విషయాల్లో అక్రమాలకు పాల్పడినట్లు మహేశప్పపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై న్యాయమూర్తి కేశవ నారాయణ నేతత్వంలోని కమిటీ తన నివేదికను ఇప్పటికే అందజేసింది. ఇందులోని అంశాలను పరిగణనలోకి తీసుకుని మహేశప్పను సస్పెండ్ చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రిజి్ర్టర్ శేఖరప్ప వీసీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
వీటీయూ వీసీ సస్పెన్షన్
Published Tue, Mar 15 2016 7:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
Advertisement