♦ ఏడు కోర్సుల్లో ప్రమాణాల పెంపు
♦ అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేలా సిలబస్
♦ కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వైద్య అనుబంధ ఆరోగ్య వృత్తి విద్యా కోర్సులకు దశలవారీగా ప్రమాణాలను పెంచాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సిలబస్ను దశలవారీగా మార్పు చేయాలని భావిస్తోంది. వైద్య అనుబంధ ఆరోగ్య రక్షణ వ్యవస్థలో దాదాపు 50 వరకు ఆరోగ్య వృత్తి కోర్సులున్నాయి. వాటిల్లో ప్రధానంగా డయాలసిస్ థెరపి, మెడికల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, ఫిజియోథెరపి, రేడియో థెరపి టెక్నాలజీల్లో ప్రమాణాలను పెంచాలనేది లక్ష్యంగా పేర్కొంది.
అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా...
అంతర్జాతీయంగా వైద్య రంగంలో అనేక మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చి చేరుతున్నాయి. దీనికి అనుగుణంగా మారకపోతే వెనుకబడిపోయే ప్రమాదముందని కేంద్రం భావిస్తోంది. పైన పేర్కొన్న వైద్య వృత్తి కోర్సుల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. వైద్యంలో రోగ నిర్దారణ కీలకమైన అంశం. రోగ నిర్దారణ ఆధునిక టెక్నాలజీపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో వైద్య చికిత్స విజయవంతం కావాలంటే అనుబంధ ఆరోగ్య వృత్తి నిపుణుల పాత్ర కీలకం. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలంటే వీరి సామర్థ్యంపైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య వృత్తి నిపుణులకు అందుతున్న విద్య, శిక్షణపై దృష్టి సారించాలని కేంద్రం నిర్ణయించింది. కానీ దేశంలో అందుకు తగ్గట్లుగా ఆరోగ్య వృత్తి నిపుణుల వ్యవస్థ బలంగా లేదని కేంద్రం భావిస్తోంది. డాక్టర్ల చుట్టూనే హెల్త్కేర్ వ్యవస్థ తిరుగుతోందని పేర్కొంది.
ప్రైవే టీకరణతో జేబులు గుల్ల
వైద్య, ఆరోగ్య అనుబంధ రంగాలు ప్రైవేటీకరణ బాటలోనే నడుస్తున్నాయి. వైద్య చికిత్స కంటే కూడా రోగ నిర్దారణ, చికిత్స అనంతరం అందే వైద్యసేవలు ఖర్చు తో కూడిన వ్యవహారంగా మారింది. వైద్యులు కూడా అవసరం ఉన్నా లేకున్నా రోగ నిర్దారణ పరీక్షలు చేయించాలని రోగులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో రోగులు అప్పులు చేసి పరీక్షలు చేయించుకుంటున్నారు. అందువల్ల అనుబంధ ఆరోగ్య వృత్తి కోర్సుల్లో అనేక మార్పులు చేయనున్నారు.
వైద్య అనుబంధ వృత్తి విద్య బలోపేతం
Published Mon, Mar 21 2016 2:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement