అమెరికన్ బోట్లను ప్రారంభించిన టెన్నిస్ స్టార్
సిటీబ్యూరో: లుంబినీ పార్క్, హుస్సేన్ సాగర్లను సందర్శిస్తే తనకు చిన్ననాటి స్మృతులు గుర్తుకొస్త్తున్నాయని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. తెంగాణ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ఆమె బుధవారం సాగర్లో అధునాతన అమెరికన్ బోట్లను ప్రారంభించింది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పడవలను లాంఛనంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో టీఎస్టీడీసీ చైర్మన్ పేర్వారం రాములు, మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ, టూరిజం అధికారి సునీతా భగవత్ పాల్గొన్నారు. అనంతరం వారితో కలిసి ఆమె అమెరికన్ బోట్లో షికారు చేసింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఆధునిక బోటింగ్ నగరవాసుల్ని మరింత ఆహ్లాదపరుస్తుందని చెప్పింది. ఈ సౌకర్యాన్ని హైదరాబాదీలు వినియోగించుకోవాలని కోరింది. ‘మినీ ఇండియాగా పేరుగాంచిన హైదరాబాద్లో పుట్టి పెరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని ప్రాంతాల వారు, భిన్న వర్గాల వారికి నచ్చే ప్రాంతం హైదరాబాద్. ఇక్కడి వాతావరణం, సంస్కృతి అంటే నాకు బాగా ఇష్టం. ముఖ్యంగా ఇండోవెస్టర్న్ కల్చర్ ఇష్టం’ అని సానియా వివరించింది. త్వరలో నగరానికి రానున్న తన సహచర క్రీడాకారిణి మార్టినా హింగిస్కు ఇక్కడి టూరిజం ప్రదేశాలను చూపిస్తానని చెప్పింది. ఆమెకు హైదరాబాద్ చాలా ఇష్టమని, బిర్యానీ కూడా ఇష్టంగా తింటుందని తెలిపింది.
బాల్యం గుర్తుకొస్తోంది: సానియా
Published Thu, Mar 3 2016 12:26 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement