- ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి అంగన్వాడీ కేంద్రాలు తరలించాలని నిర్ణయం
- అంగన్వాడీ కేంద్రాలున్నా ప్రాథమిక పాఠశాలలు లేని గ్రామాలు 991
- మరో 2,720 పాఠశాలల పరిధిలో అంగన్వాడీ కేంద్రాలు లేవు
- సాధ్యాసాధ్యాలపై అధికారుల మల్లాగుల్లాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల పరిధిలోకి అంగన్వాడీ కేంద్రాలను తరలించడంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అనేక పాఠశాలల పరిధిలో అంగన్వాడీ కేంద్రాలున్నా... 5 వేల వరకు పాఠశాలల్లో సరిపడ తరగతి గదులు లేక వాటిల్లోకి అంగన్వాడీ కేంద్రాలను తరలించలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు 991 గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలే లేని పరిస్థితులతో అంగన్వాడీ కేంద్రాలను తరలించడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. మరో 2,720 పాఠశాలల పరిధిలో అంగన్వాడీ కేంద్రాలే లేవు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లోని 1,797 పాఠశాలల పరిధిలోకి అంగన్వాడీ కేంద్రాలు ఇదివరకే వచ్చాయి. మరో 672 కేంద్రాలను తరలించారు. ఇక మిగిలిన స్కూళ్ల పరిధిలోకి జూన్ 12న స్కూళ్లు తెరిచేనాటికి వీలైనన్ని అంగన్ వాడీ కేంద్రాలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నింటిని పాఠశాలల పరిధిలోకి తరలిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
6.54 లక్షల మంది విద్యార్థులు
ప్రస్తుతం రాష్ట్రంలో 35,750 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 31,711 ఉండగా, మినీ కేంద్రాలు 3,989 ఉన్నాయి. వాటిన్నింటిలో మూడు నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 6.54 లక్షల మంది ఉన్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 18,162 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వాటిల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే పిల్లలు 9,742,464 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా పాఠశాలల్లోకి తరలించేందుకు వీలుగా 5 కంటే ఎక్కువ గదులు ఉన్న పాఠశాలలను గుర్తించే పనిలో విద్యాశాఖ పడింది. కొన్నింటిలో ఐదు తరగతి గదులు లేకపోయినా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున.. అక్కడికి అంగన్వాడీ కేంద్రాలను తరలించవచ్చని విద్యాశాఖ భావిస్తోంది.
‘అంగన్వాడీ’ల తరలింపుపై అయోమయం
Published Thu, May 18 2017 2:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
అకాల వర్షంతో ఆందోళన
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement