హైదరాబాద్: కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం బుధవారం గాంధీభవన్లో జరిగింది.
ఈ సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ.... పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మనువరాలి పెళ్లికి అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం హాజరయినట్లు తమకు సమాచారం ఉందని... అదే వివాహానికి మోదీ హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. పాక్ పర్యటనకు వెళ్లి రాగానే పఠాన్కోట్పై దాడి జరగడం దారుణామని ఆయన అన్నారు. పంజాబ్ ప్రభుత్వం ఈ దాడిపై ఎన్ఐఏ దర్యాప్తును వ్యతిరేకించడం పలు అనుమానాలు కలిగిస్తున్నాయని దిగ్విజయ్ అన్నారు.
స్మగ్లర్లకు సల్వీందర్సింగ్ సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి నితిన్గడ్కరీ అవినీతి వ్యవహారాన్ని మోదీ పట్టించుకోవడంలేదన్నారు. టెండర్లు లేకుండా రూ.10 వేల కోట్ల కాంట్రాక్టులు ఏవిధంగా ఖరారు చేస్తారని దిగ్విజయ్ ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కూడా దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. తెలంగాణను ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానంటూ సోనియా, రాహుల్ను కలిసిన కేసీఆర్..తెలంగాణ ఇచ్చిన తరువాత మాటమార్చారని అన్నారు. ఓటుకు నోటు కేసులో పరస్పరం దూషించుకున్న సీఎంలు ఇప్పుడు పరస్పరం పొగుడుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా కాంగ్రెస్ నేతలు లొంగకుండా పార్టీ పట్ల నిబద్ధతతో ఉంటున్నారని మెచ్చుకున్నారు. హైదరాబాద్లో ఉన్న వారు హైదరాబాదీలేనని అన్నారు. అధికారం చేపట్టి 20 నెలల కావస్తున్న ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ విస్మరిస్తూ.. మాట మార్చుతూ పబ్బం గడుపుతున్నారని దిగ్విజయ్ విమర్శించారు.
'ఆ పెళ్లికి మోదీ, దావుద్ వెళ్లారు'
Published Wed, Jan 13 2016 2:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement