హైదరాబాద్: తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం అమలు కావడం లేదని పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో ఆరోగ్యశ్రీ పథకం అమలుపై చర్చ జరిగింది. సభలో రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడం కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకానికి తగినన్ని నిధులు లేవని, చాలా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో ఆరేళ్ల పాపకు పురుగులున్న సెలైన్ బాటిల్ ఎక్కించిన సంఘటనను రామ్మోహన్ రెడ్డి సభలో ప్రస్తావించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పాప పరిస్థితి విషమంగా మారిందని, పేదల ఆరోగ్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇవేనా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం 330 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, కేవలం 100 కోట్ల రూపాయలే ఇచ్చిందని అన్నారు. ఈ పథకం కింద నిమ్స్లో సరైన వసతులు లేవని చెప్పారు. నిధులలేమి కారణంగా రోగులు ఇక్కట్లు పడుతున్నారని తెలిపారు. ఈ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. 133 రోగాలను ఆరోగ్యశ్రీ నుంచి తొలగించడం బాధాకరమని అన్నారు. ఆరోగ్యశ్రీ సేవల ఆస్పత్రుల జాబితాను అప్డేట్ చేయాలని కోరారు.
పేదల కోసం వైఎస్ఆర్ ప్రారంభించారు
Published Fri, Dec 16 2016 11:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement