హెచ్టీఎన్జీవో నేతల ఆరోపణ
నేడు మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఏపీఎన్జీవో హోంకు చెందిన భవనాలు, భూమిని విక్రయించేందుకు కుట్ర చేస్తున్నారని, అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్బాబు నేతృత్వంలోనే ఈ కుట్ర జరుగుతోందని ఏపీఎన్జీవో నుంచి విడిపోయిన హైదరాబాద్ తెలంగాణ ఎన్జీవో అసోసియేషన్ (హెచ్టీఎన్జీవో) ఆరోపించింది. ఈ ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేసింది. గచ్చిబౌలిలోని ఏపీఎన్ జీవోల కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్థలం అభివృద్ధి విషయంలో రూ. 18 కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగిందని, దీనిపై ఏసీబీ విచారణ జరిపించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.
సోమవారం హైదరాబాద్లోని ఏపీఎన్జీవో హోం ఆవరణలో ఈనెల 11 నుంచి ఉద్యోగులు చేస్తున్న ధర్నాను ఉద్దేశించి హెచ్టీఎన్జీవో అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, కార్యదర్శి బలరాం, అసోసియేట్ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ, హోం ఆస్తుల విక్రయాన్ని అడ్డుకోవాలని కోరుతూ మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును కలువనున్నట్లు తెలిపారు. అలాగే ఏపీఎన్జీవో హోం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఏపీఎన్జీవో హోం ఆస్తులను అమ్మేందుకు కుట్ర!
Published Tue, Nov 18 2014 1:22 AM
Advertisement
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
వ్యవసాయం పండగ
అరాచకాల అసత్యమూర్తి
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
తప్పక చదవండి
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- అది పెత్తందార్ల కూటమి: సీఎం జగన్
Advertisement