♦ కృష్ణా బోర్డు చైర్మన్తో బజాజ్ కమిటీ సమావేశం
♦ ఈ నెలాఖరులో కమిటీ హైదరాబాద్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ, పోలవరం ద్వారా గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు తరలిస్తున్న మళ్లింపు జలాలపై కేంద్ర జల వనరుల శాఖ నియమిం చిన ఏకే బజాజ్ కమిటీ నేతృత్వంలోని కమిటీ ఢిల్లీలో బుధవారం సమావేశం నిర్వహించింది. కేంద్ర జల వన రుల శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఏకే బజాజ్తో పాటు సభ్యులు డీకే మెహతా, ఆర్పీ పాండే, ప్రదీప్ కుమార్ శుక్లా, ఎన్.ఎన్.రాయ్తో కేఆర్ఎంబీ చైర్మన్ శ్రీవాత్సవ భేటీ అయ్యారు. కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రా లకు వాటాలు తేల్చడం, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నియమావళి రూపొందించే అంశాలపై చర్చించారు. మళ్లింపు జలాలపై తెలుగు రాష్ట్రాలు వినిపిస్తున్న వాదన లను కృష్ణా బోర్డు చైర్మన్ కమిటీ సభ్యులకు వివరించారు. దీనిపై కమిటీ స్పందిస్తూ.. ఈ నెలాఖరుకు ఇరు రాష్ట్రాల్లో పర్య టించి ఈ అంశాలపై ఓ అవగాహ నకు వస్తామని తెలిపినట్లు సమాచారం.
ప్రవాహ లెక్కలు పక్కాగా..
కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేసిన నీటి ప్రవాహాల లెక్కలు టెలీమెట్రీ విధానం ద్వారా కచ్చితంగా తెలుస్తాయని, వాటిని ఎప్పటికప్పుడు నమోదు చేసి అందజేయాలని కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ ఆయా ప్రాజెక్టుల ఈఈలకు సూచించారు.
జూరాలకు 4,400 క్యూసెక్కులు..
కృష్ణా బేసిన్ పరిధిలోని ఎగువ ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు తగ్గడంతో దిగువకు నీటిప్రవాహం తగ్గింది. నారాయ ణపూర్ నుంచి పవర్ హౌజ్ ద్వారా 6వేల క్యూసెక్కుల నీటిని వదులుతుండటంతో అందులో 4,400 క్యూసె క్కులు జూరాలకు వస్తోంది. ఎగువ ప్రవాహాలను దృష్టిలో పెట్టుకొని జూరాల నుంచి 4,296 క్యూసెక్కుల నీటిని ఆ ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు నెట్టెంపాడు, కోయిల్సాగర్, భీమా కింద ఉన్న చెరువులకు వదులుతున్నారు.
మళ్లింపు జలాలపై చర్చలు
Published Thu, Aug 3 2017 1:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement