హైదరాబాద్ : హైదరాబాద్లోని హైకోర్టులో ఈ - కోర్టు ఆదివారం ప్రారంభమైంది. ఈ - కోర్టును సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రారంభించారు. దాంతో దేశంలోనే మొట్టమొదటిగా పేపర్ లెస్ ఈ - కోర్టు ప్రారంభమైంది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే చొరవతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చిన హైకోర్టు ఇప్పడు మరో ముందడుగు వేసినట్లు అయింది. కేసుల జాబితా, తీర్పులు, కేసుల స్థితిగతులు తదితరాలన్నీ ఇప్పటికే వెబ్ సైట్లో మొబైల్ అప్లికేషన్ల ద్వారా అందుబాటులో ఉంచి హైకోర్టు తాజాగా కాగితరహిత ఈ - కోర్టును ఏర్పటు చేసింది.
హైకోర్టులో ఈ - కోర్టు ప్రారంభం
Published Sun, Jul 17 2016 10:51 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ
- రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ
- Lok Sabha Election 2024: అభిజిత్ గంగోపాధ్యాయ్కు ఈసీ నోటీసులు
- రుణమాఫీపై నేడు నిర్ణయం
- ఏడేళ్ల తర్వాత సవాల్ చేస్తారా?
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- వివాదాస్పదులైతే పక్కకే..
- Lok Sabha Election 2024: యువ పిడికిలి..దీప్సితా ధర్
- Centre for the Study of Developing Societies: ఒపీనియన్లు వేరువేరయా!
Advertisement