ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఫెయిలవడంతో విద్యార్థి పరిస్థితి..
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో పాసవడంతో చివరి స్థానం
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రాసిన ఓ విద్యార్థికి 160 మార్కులకు 116 మార్కులొచ్చాయి. కానీ ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల్లో ఒక సబ్జెక్టు ఫెయిలవడంతో ఎంసెట్ ర్యాంకు కేటాయించలేదు. వార్షిక పరీక్షల్లో పాసై ఉంటే 2 వేల వరకు ర్యాంకు వచ్చేది. అయితే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో పాసైన తర్వాత అతనికి కేటాయించిన ర్యాంకు 1,03,000. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మొదట ర్యాంకులను కేటాయించడం, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారికి తరువాత ర్యాంకులను కేటాయిస్తుండటమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని అనేక మంది విద్యార్థులకు ఇదే సమస్య.
‘అడ్వాన్స్డ్’ విద్యార్థులకు ర్యాంకులు
ఎంసెట్ రాసి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల్లో ఫెయిలై, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన 6,618 మంది విద్యార్థులకు గురువారం ఎంసెట్ కమిటీ ర్యాంకులను కేటాయించింది. అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ రాసిన వారిలో 3,229 మందికీ ర్యాంకులు కేటాయించింది. ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన 9 వేల మందికి పైగా విద్యార్థులకు ఎంసెట్ ప్రవేశాల కమిటీ ర్యాంకులను కేటాయించింది.
ఎంసెట్ మార్కులు 116..ర్యాంకు 1.03 లక్షలు
Published Fri, Jul 1 2016 12:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement