సెస్ డెరైక్టర్ గాలబ్
సాక్షి, హైదరాబాద్: బాల్య వివాహాల్ని అరికట్టే శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉందని.. ఆ దిశగా ప్రభుత్వం, ఇతర స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాల్సిన అవసరం ఉందని సెస్ (సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) డెరైక్టర్ ఎస్. గాలబ్ అన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ చిత్తశుద్ధితో పనిచేస్తే బాల్య వివాహాల్ని నిరోధించ వచ్చన్నారు. యంగ్లైవ్స్ ఇండియా, చిల్డ్రన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఫౌండేషన్ (సిఫ్) బాల్య వివాహాలకు సంబంధించి చేసిన పరిశోధనల వివరాలు తెలిపేందుకు మంగళవారం అమీర్ పేటలోని సెస్లో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న గాలబ్ మాట్లాడుతూ.. మహిళా శిశు సంక్షేమశాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మానవాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, శిశు సంరక్షణ కమిటీలు యుక్త వయస్కులతో క్రియాశీలకంగా పనిచేసి బాల్య వివాహాలు, చిన్న వయసులోనే గర్భవతులవడానికి అడ్డుకట్ట వేయాలన్నారు. యంగ్ లైవ్స్ డెరైక్టర్ రేణు మాట్లాడుతూ.. ‘మా పరిశోధన ప్రకారం 28 శాతం ఆడపిల్లలకు 18 ఏళ్ల లోపే పెళ్లిళ్లు జరిగాయి. ఒక శాతం అబ్బాయిలే 18 ఏళ్ల లోపు పెళ్లిళ్లు చేసుకున్నారు. పెళ్లయిన 59 శాతం అమ్మాయిలు 19 ఏళ్ల వయసులోనే మొదటి బిడ్డకు తల్లయ్యారు. 15 ఏళ్ల లోపు చదువు మానేసిన అమ్మాయిలు 18 ఏళ్ల లోపే పెళ్లి చేసుకున్నా రు. ఇది చదువుతున్న వారితో పోలిస్తే నాల్గిం తలు ఎక్కువని తెలిపారు. యంగ్లైవ్ పరిశోధకురాలు ప్రొఫెసర్ ఉమ మాట్లాడుతూ... నిరుపేదలైన అమ్మాయిలకు 18 ఏళ్ల లోపే పెళ్లిళ్లవడం, ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయిలతో పోలిస్తే రెండింతలు ఎక్కువని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు నిపుణులు పాల్గొని ప్రసంగించారు.
బాల్య వివాహాల్ని అరికట్టే శక్తి విద్యకే ఉంది
Published Wed, May 4 2016 3:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement