చంద్రబాబుపై ధ్వజమెత్తిన గడికోట శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లోని అవినీతిని ఎండ గడుతుంటే తట్టుకోలేకనే టీడీపీ నేతలు తమ పై ఎదురుదాడికి దిగుతున్నారని వైఎస్సార్ సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టంచేశారు. ప్రాజెక్టులపై తమ వైఖరి ఏంటనేది రాష్ట్రంలో చిన్న పిల్లవాడికి కూడా తెలుసునని చెప్పారు. ప్రాజెక్టులన్నీ వైఎస్ హయాంలోనే ప్రారంభమయ్యాయన్న సంగ తి చంద్రబాబుకూ తెలుసునని, దాన్ని కప్పి పుచ్చేందుకు డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ.. తమ పాలనలో ఇప్పటివరకూ ఏ ఒక్క మేలు కూడా చేయ లేకనే టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ప్రాజె క్టులకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని మాట్లాడితే (ఎంపీ జేసీ దివాకర్రెడ్డిని ఉద్దేశించి) నాలుకలు కోసేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినీతినే ఎండగడుతున్నాం: పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లోని అవినీతినే తాము ఎండగట్టామని గడికోట స్పష్టం చేశారు. వైఎస్ తన హయాంలో రూ 10,600 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రయ త్నిస్తే... చంద్రబాబు ఇపుడు దాని అంచ నాలను రూ.40 వేల కోట్లకు పెంచి దోపిడీ చేస్తున్నా రని దుయ్యబట్టారు. పోలవరం కుడికాలు వలో 30 కిలోమీటర్లు పనులు జరక్కుండా ఆగడానికి కారణం ఎవరో విచా రణ జరిపిం చే ధైర్యం దమ్ము చంద్ర బాబుకు ఉందా? అని సవాలు చేశారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరిస్తామని ఓ వైపు చెబుతూ, మరోవైపు లిఫ్టు ఇరిగేషన్ పథకాలు పెట్టి రూ. 1,600 కోట్లు ఎందుకు వృథా చేశారని ప్రశ్నించారు.
పోలవరానికి కేంద్రం నుంచి అన్ని అనుమతులూ తెచ్చినందుకు వైఎస్కు జూబ్లీహాలులో సన్మానం జరిగిన సంఘటనను చంద్రబాబు మర్చిపోయారా? అని ప్రశ్నించారు. 1994–2004 మధ్య చంద్రబాబు సాగునీటి రంగానికి రూ 10 వేల కోట్లు ఖర్చు చేస్తే, అదే వైఎస్ హయాంతో కలిపి 2004 నుంచి 2014 వరకూ రూ 95 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. అనంతపురం జిల్లాను దోచుకోవడానికి అలవాటు పడ్డ జేసీ... తనను ఎక్కడ జైల్లో పెట్టిస్తారోననే భయంతో జగన్ను ఇష్టానుసారం విమర్శిస్తూ చంద్రబాబును సంతోషపెడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా జేసీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ఆఖరిదశలో ఉన్న జేసీ రాజకీయ జీవితం మరుగున పడిపోతుందని హెచ్చరించారు.
ప్రాజెక్టులపై డ్రామాలాడుతున్నారు
Published Wed, Jan 4 2017 1:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement