గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని లుకలుకలు బయట పడుతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వే సత్యనారాయణ సీట్లు అమ్మకున్నారని ఆరోపిస్తూ.. శుక్రవారం మల్కాజ్గిరి, గౌతమ్నగర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను విస్మరించి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ.. సర్వేసత్యనారాయణ దిష్టిబొమ్మ దహనం చేశారు. సర్వేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నినాదాలు చేస్తూ.. గాంధీ భవన్ కు తాళం వేయడానికి ప్రయత్నించారు.
గాంధీ భవన్కు తాళం!
Published Fri, Jan 22 2016 1:39 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement