'ప్రతి ఇంటికో గ్యాస్ కనెక్షన్' | Sakshi
Sakshi News home page

'ప్రతి ఇంటికో గ్యాస్ కనెక్షన్'

Published Sat, May 14 2016 2:56 PM

Gas connection to be given for every home to stop pollution

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల పెట్రోలియం అధికారులతో శనివారం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అధికారులతో ఆయన ప్రధానమంత్రి ఉజ్వల యోజనపై చర్చించినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. 2019లోగా హైదరాబాద్లో గ్యాస్ పైప్లైన్ పనులు పూర్తి చేస్తామని దత్తాత్రేయ హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement