ప్రొఫెసర్ హరగోపాల్
సుందరయ్య విజ్ఞాన కేంద్రం : రాష్ట్రంలో విద్యారంగం సంక్షోభంలో ఉందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. 17 విశ్వ విద్యాలయాలకు వీసీలు, సిబ్బంది లేరని, ప్రభుత్వ కళాశాలలకు ప్రిన్సిపాళ్లు లేక అస్తవ్యస్తంగా మారాయన్నారు. యూనివర్సిటీలకు నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వహణ భారంగా మారుతోందన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ‘డబ్ల్యూటీవో నుంచి ఉన్నత విద్యారంగం వైదొలగాలి’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విశ్వవిద్యాలయాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
2005 నుంచి డబ్ల్యూటీవోలో సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి విశ్వవిద్యాలయాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. 17 ఏళ్లుగా దేశంలో విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న అధ్యాపకుల స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రొఫెసర్ చక్రధర్రావు మాట్లాడుతూ.. డబ్ల్యూటీవో ప్రపంచ బ్యాంకు కంటే ప్రమాదకరమైనదని తెలిపారు.
డబ్ల్యూటీఓ ఒప్పందాన్ని అడ్డుకునేందుకు విద్యార్థి, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు ఏకం కావాలని సూచించారు. డబ్ల్యూటీవో నుంచి ఉన్నత విద్యా రంగం వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 9నఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడలు ఎ.నర్సింహారెడ్డి, కె. రవిచందర్, ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, మధుసూదన్రెడ్డి, రామకృష్ణ, కొండల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సంక్షోభంలో ఉన్నత విద్య
Published Sun, Jul 19 2015 3:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తెలుగు వాళ్లు నా సినిమాలు కాపీ కొట్టారు: తమిళ డైరెక్టర్
ఒక్క మెసేజ్తో 'సలార్' బైక్ను సొంతం చేసుకున్న అదృష్టవంతుడు
హిందువులను విభజించేందుకు ప్రయత్నం: కాంగ్రెస్పై మోదీ కీలక వ్యాఖ్యలు
రాజస్తాన్తో మ్యాచ్.. ఎస్ఆర్హెచ్ స్టార్ ప్లేయర్ ఎంట్రీ! తుది జట్లు
‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను ప్రారంభించిన వైఎస్సార్సీపీ
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
తప్పక చదవండి
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- 'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
- చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల
Advertisement